సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తొలి తెలుగు మహిళ కవియిత్రి కుమ్మర్ల ఆడపడుచు మొల్లమాంబ (579)జయంతి సందర్భంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం కుమ్మరి పల్లి గ్రామంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భావితరాలకు తెలిసేలా ప్రభుత్వమే జయంతి వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుమ్మరి నాగరాజు, కుమ్మరి స్వామి, కుమ్మరి భిక్షపతి, కుమ్మరి శ్యాములు కుమ్మరి రాజు, కుమ్మరి సత్యనారాయణ, కుమ్మరి సంతోష్, కుమ్మరి లచ్చయ్య, కుమ్మరి కృష్ణయ్య, కుమ్మరి నర్సింలు పాల్గొన్నారు.
- March 13, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- KUMMARULU
- medak
- MOLLAMABNA
- కుమ్మరులు
- చిన్నశంకరంపేట
- మెదక్
- మొల్లమాంబ
- Comments Off on ఘనంగా మొల్లమాంబ జయంతి