Breaking News

మాజీ కౌన్సిలర్ కన్నుమూత

మాజీ కౌన్సిలర్ కన్నుమూత

సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీనివాస్(45) అనారోగ్యంతో శనివారం ఉదయం కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.