సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన కలిసిన వారిలో దేవాదాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
- February 8, 2021
- Archive
- ఆధ్యాత్మికం
- ALAMPUR
- CM KCR
- GUVVALA
- JOGULAMBA
- అలంపూర్
- గువ్వల
- జోగుళాంబ బ్రహ్మోత్సవాలు
- సీఎం కేసీఆర్
- Comments Off on జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు రండి