![కరోనా టెస్టులకు బారులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/cpd111.jpg?fit=655%2C282&ssl=1)
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో అధిక మంది టెస్టులు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కరీంనగర్జిల్లా రామడుగు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన టెస్టింగ్ సెంటర్ లో కరోనా పరీక్షల కోసం జనం బారులుదీరారు. కానీ టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు.