Breaking News

ప్లాష్​..ప్లాష్: గురుకులాల 5వ తరగతి ఫలితాలు విడుదల

ప్లాష్​..ప్లాష్: గురుకులాల 5వ తరగతి ఫలితాలు

సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన గురుకులం, మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి చదివేందుకు గత మే 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సంబంధిత స్కూలులో జాయిన్ ​కావాలని గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు ప్రకటించారు. సంబంధిత అధికారుల ఫోన్​ నంబర్లను అందుబాటులో పొందుపరిచారు.

వెబ్​సైట్​ లోకి వెళ్లి ఫలితాలు చూడటం ఇలా..

1.హాల్​ టికెట్​ నమోదు

2.ఫోన్​ నంబర్​

3.విద్యార్థి పుట్టిన తేదీ

4. కోడ్​
సంప్రదించాల్సిన వెబ్​సైట్​
www.tswries.com

రిజల్టు నమూనా