Breaking News

హైదరాబాద్​లో మరో ఐరన్​ బ్రిడ్జి

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​ నగరంలో కొత్తగా ఓ ఐరన్​ బ్రిడ్జిని పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రుల తలసాని శ్రీనివాస్​యాదవ్​, మహమూద్​ అలీ ఐరన్​ దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్​ బొంతు రామ్మోహన్​, ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, కార్పొరేటర్​ కవితారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.