Breaking News

లద్దాఖ్​లో భూకంపం

లద్దాఖ్​లో భూకంపం

లద్దాఖ్‌: లద్దాఖ్‌లోని నార్త్‌– నార్త్‌వెస్ట్‌ కార్గిల్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్‌‌ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు చెప్పారు. లద్దాఖ్‌లో 25 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, ఎన్‌సీఎస్‌ చెప్పింది. హిమాయా రీజన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. గతవారం 4.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు.