Breaking News

బీజేపీ కమిటీ ఎన్నిక

బీజేపీ కమిటీ ఎన్నిక

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సూచన మేరకు ఆదివారం చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీతోపాటు మోర్చా అధ్యక్షుల కమిటీని నియమించినట్లు మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి తెలిపారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్త, ప్రకాష్ హాజరయ్యారు. నరేందర్, దశరథ్, ప్రధాన కార్యదర్శులుగా పెంటాగౌడ్, మేడిస్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్ లు ఉపాధ్యక్షుడిగా వడ్ల సిద్ధిరాములు, సంతోష్ రెడ్డి, సురేష్, కార్యదర్శులుగా బాలసుబ్రమణ్యం కోశాధికారిగా ఎంపికయ్యారు.