సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,597 కరోనా పాజిటివ్కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 386 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా పాజిటివ్కేసుల సంఖ్య 39,342 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 2,08,666 మందికి మెడికల్టెస్టులు చేశారు. జిల్లాల వారీగా.. జీహెచ్ఎంసీ 796, మేడ్చల్115, సంగారెడ్డి 73, కామారెడ్డి 33, వరంగల్అర్బన్44, పెద్దపల్లి 20, మెదక్18, మహబూబ్ నగర్21, మంచిర్యాల 26, నల్లగొండ 58, సూర్యాపేట జిల్లాలో 14 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.
- July 16, 2020
- Archive
- Top News
- హైదరాబాద్
- CARONA
- HYDERABAD
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తెలంగాణలో 1,597 కరోనా కేసులు