Breaking News

గాయత్రీదేవిగా అమ్మవారు

గాయత్రీదేవిగా అమ్మవారు

సారథి న్యూస్, బిజినేపల్లి: శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా ప్రత్యేక పూజలు అందుకున్నారు. రెండవ రోజు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సుమలత దంపతులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.