![BJP](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/BJPPP.jpg?fit=500%2C500&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: బుధవారం నుంచి గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నటుట ఆ పార్టీ నాయకులు తెలిపారు. నిజాంపేటలో బుధవారం మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఈ నెల 17 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకన్నదని చెప్పారు.