ఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.
- August 15, 2020
- Archive
- Top News
- క్రీడలు
- MSDHONI
- SOCIALMEDIA
- SURESHRAINA
- TEAMINDIA
- ఎంఎస్ధోనీ
- టీమిండియా
- సురేష్రైనా
- Comments Off on క్రికెట్కు రైనా గుడ్ బై