![కో ఆపరేటివ్ యూనియన్ ఉపాధ్యక్షుడి ఎన్నిక](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/nzmpt-2.jpg?fit=400%2C353&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా కో ఆపరేటివ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామాయంపేట సహకార సంఘం సీఈవో పుట్టి నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందిస్తానని తెలిపారు.