![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/PADMAVATHI-NGKLFF.jpg?fit=729%2C314&ssl=1)
సారథిన్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ కలెక్టర్ శర్మన్కు జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని కలెక్టర్ సూచించారు.