సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న చిరువ్యాపారులతో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్వయంగా నిమ్మకాయ సోడాను తయారుచేశారు. కరోనా సందర్భంగా తప్పకుండా మాస్క్ లు ధరించాలని, దూరాన్ని పాటించాలని సూచించారు. మాస్క్ లను పంపిణీ చేశారు.
- May 26, 2020
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- MAHABUBNAGAR
- SRINIVAS GOUD
- ఎమ్మెల్యే ఆల
- భూత్పూర్
- Comments Off on మాస్క్ లు కట్టుకోవాలె