Breaking News

నిరుపేద కుటుంబానికి సరుకులు

నిరుపేద కుటుంబానికి సరుకులు

సారథి న్యూస్, నర్సాపూర్: కొల్చారం మండలంలోని కిష్టాపూర్​​ గ్రామంలో సర్పంచ్​ గోదావరి తన భర్త వెంకట్రాములు సహకారంతో  నిరుపేద కుటుంబానికి చెందిన 50మందికి నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, విలేజ్​ సెక్రటరీ పాల్గొన్నారు.