సారథి న్యూస్, జనగామ: టీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా ఆఫీసును పంచాయతీ రాజ్ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పరిశీలించారు. నెలరోజుల్లో మూడు ఆఫీసులను మంత్రి కేటీఆర్చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. భూపాలపల్లి, హన్మకొండ(వరంగల్) పార్టీ ఆఫీసు పనులు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు. పనులు మరింత నాణ్యవంతంగా ఉండాలని సూచించారు.
- July 18, 2020
- Archive
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- ERRABELLI
- KTR
- TRS OFFICE
- టీఆర్ఎస్భవన్
- మంత్రి ఎర్రబెల్లి
- Comments Off on టీఆర్ఎస్ ఆఫీసులు రెడీ