Breaking News

కరెంట్​ చార్జీలు తగ్గించాలి

సారథి న్యూస్, రామడుగు: లాక్ డౌన్ నేపథ్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రామడుగు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. జిట్టవేని అంజిబాబు, డబుల్ కార్ రాజు, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేంద్రాచారి, ఎడవెళ్లి లక్ష్మణ్ పాల్గొన్నారు.