Breaking News

ఎస్పీని కలిసిన డీఎస్పీలు

ఎస్పీని కలిసిన డీఎస్పీలు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను పలువురు పోలీసు ఆఫీసర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిపి బొకేలు అందజేశారు. రామాంజి నాయక్ ఎస్సీఎస్టీ సెల్-1 డీఎస్పీగా, వై.రవీంద్రారెడ్డి హోంగార్డు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలిశారు.