Breaking News

ట్రాఫిక్​రూల్స్ ​తప్పనిసరి పాటించాలి

ట్రాఫిక్​రూల్స్​తప్పనిసరి పాటించాలి

సారథి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో భద్రాచలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నవారికి జరిమానాలు విధించారు. వాహనదారులపై ఉన్న పెండింగ్ చలాన్లను ఆన్​లైన్ ​ద్వారా చెల్లించేలా పలు సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్​ రూల్స్​ను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాన్ని నడిపేటప్పుడు అన్ని లైసెన్స్, ధ్రువీకరణపత్రాలను కలిగి ఉండాలని సూచించారు.