Breaking News

కరోనాతో టీచర్​ మృతి

కరోనా, వేములవాడ, సెకండ్​వేవ్​, carona, vemulawada,

సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుమ్మడి ప్రకాశ్ (45)అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. టీచర్​ గా ప్రకాశ్​ అందించిన సేవలను తోటి ఉపాధ్యాయులు, టీచర్లు కొనియాడారు.