Breaking News

ప్రైవేట్​ టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్​టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రైవేట్​ టీచర్లుగా పనిచేస్తున్న 8 మందికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 25 కిలోల బియ్యాన్ని గ్రామ సర్పంచ్ పంజాల ప్రమీల, కోఆప్షన్ సభ్యుడు మాదం ఎల్లయ్యతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్​ ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్​కు కృతజ్క్షతలు తెలిపారు.