సారథి న్యూస్, వాజేడు: వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుందరయ్య కాలనీకి సమీపంలో ఉన్న మిరప తోటలో పనిచేస్తున్న 22 మంది చత్తీస్ గఢ్కూలీలకు బుధవారం వైద్యసిబ్బంది మెడికల్ టెస్టులు చేశారు. కరోనా, వడదెబ్బ తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు హెల్త్క్యాంపు నిర్వహించినట్టు తెలిపారు. కూలీలకు మలేరియా టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. అలాగే వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎచ్ఏ శేఖర్, భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
- March 3, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- మెడికల్ క్యాంపు
- CHATTISGARH
- MEDICAL CAMP
- VEJEDU
- చత్తీస్ గఢ్ కూలీలు
- వాజేడు
- Comments Off on చత్తీస్ గఢ్ కూలీలకు మెడికల్ టెస్ట్