Breaking News

ఒకే ఈతలో ఐదు పిల్లలు

ఒకే ఈతలో ఐదు పిల్లలు

సారథి, మానవపాడు: మేక ఒకే ఈతలో ఐదు పిల్లలు జన్మనిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నాగులకుంటవీధికి చెందిన కాపరి కురువ పరుశరాముడు మేక మంగళవారం ఈనింది. ఇలా ఒకే సారి ఐదు పిల్లలకు జన్మనివ్వడం అరుదని పశువైద్యులు తెలిపారు.