Breaking News

పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, వాజేడు: వాజేడు, పేరూర్ ​పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నారు. వాజేడు ఎస్సై తిరుపతిరావు, పేరూరు ఎస్సై హరికృష్ణ .. ఇలా 37 మంది టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, సీహెచ్ వో సూర్యప్రకాశ్​రావు, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్రకుమారి, లలిత, కన్యాకుమారి, చిన్న వెంకటేశ్వర్లు, కృష్ణ, లఖన్, అంగన్​వాడీ టీచర్లు శారద, విజయ పాల్గొన్నారు.