సారథి, రామగుండం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఎన్టీపీసీ ప్లాంట్ గేట్నం.2 వద్ద సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు. కార్మిక సంఘాల నేతలు మేరుగు రాజయ్య, ఎం.సారయ్య, మెండె శ్రీనివాస్, సీహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అసరి మహేశ్, కారం సత్తయ్య, వంగల రామన్న, కె.కృష్ణ, సీహెచ్లక్ష్మణ్, నంది నారాయణ, బి.రవి, ఆరేపల్లి రాజమౌళి, జె. గజేంద్ర, అన్నం శ్రీనివాస్, దేవేందర్, బుగ్గారం శ్రీనివాసరావు, ఇప్పలపల్లి సతీష్ కుమార్, జి.రమేష్, బూర్గుల రాములు, శివరాం రెడ్డి, కుంభం కిషన్, కృష్ణారెడ్డి, రాయమల్లు, శంకర్, దుర్గాప్రసాద్, రాజయ్య, బలుసు రవి పాల్గొన్నారు.
- April 2, 2021
- Archive
- AITUC
- BJP GOVT
- labour code
- RAMAGUNDAM
- ఏఐటీయూసీ
- టీఎన్టీయూసీ
- బీజేపీ ప్రభుత్వం
- రామగుండం
- లేబర్ కోడ్
- Comments Off on లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం