సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. 8వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ దూసుకొచ్చారు. 162 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో ఈటలకు మెజార్టీ కాస్త తగ్గినట్లయింది. 9 రౌండ్ లో టీఆర్ఎస్ కు 3,470, బీజేపీకి 5,305, కాంగ్రెస్ 1349 సాధించింది. ఈ రౌండ్లో బీజేపీ 1,835 లీడ్ సాధించింది. 9రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,111 ఓట్ల మెజారిటీ సాధించారు.
- November 2, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- counting
- ETA
- gellu srinivas
- TRS
- ఈటల
- టీఆర్ఎస్
- హుజూరాబాద్
- Comments Off on 9వ రౌండ్లో బీజేపీనే..