Breaking News

9వ రౌండ్​లో బీజేపీనే..

9వ రౌండ్​లో బీజేపీనే..

సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్​ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. 8వ రౌండ్​లో టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ దూసుకొచ్చారు. 162 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో ఈటలకు మెజార్టీ కాస్త తగ్గినట్లయింది. 9 రౌండ్ లో టీఆర్ఎస్ కు 3,470, బీజేపీకి 5,305, కాంగ్రెస్ 1349 సాధించింది. ఈ రౌండ్​లో బీజేపీ 1,835 లీడ్​ సాధించింది. 9రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ 5,111 ఓట్ల మెజారిటీ సాధించారు.