![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/local-news-300x158-1.jpg?fit=300%2C158&ssl=1)
సారథిన్యూస్, పాల్వంచ: ఓ మహిళా అధికారి లంచం తీసుకుంటూ రెడ్హ్యండెడ్గా ఏసీబీకి చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ బాధితురాలు .. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ దరఖాస్తును అప్రూవల్ చేసేందుకు వీఆర్వో పద్మ లంచం డిమాండ్ చేసింది. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా .. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో పద్మ.. లంచం తీసుకుంటుండగా అధికారులు గా పట్టుకున్నారు.