Breaking News

రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ మహిళా వీఆర్వో

సారథిన్యూస్​, పాల్వంచ: ఓ మహిళా అధికారి లంచం తీసుకుంటూ రెడ్​హ్యండెడ్​గా ఏసీబీకి చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ బాధితురాలు .. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ దరఖాస్తును అప్రూవల్​ చేసేందుకు వీఆర్వో పద్మ లంచం డిమాండ్​ చేసింది. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా .. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం తహసీల్దార్​ కార్యాలయంలో వీఆర్వో పద్మ.. లంచం తీసుకుంటుండగా అధికారులు గా పట్టుకున్నారు.