సారథి న్యూస్, సిద్దిపేట: అనారోగ్యంతో మృతిచెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
- August 6, 2020
- Archive
- Top News
- CM KCR
- RAMALINGAREDDY
- SOLIPETA
- TELANGANA
- తెలంగాణ
- రామలింగారెడ్డి
- సీఎం కేసీఆర్
- సోలిపేట
- Comments Off on రామలింగారెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ