![పోలీసులకు పండ్లు పంపిణీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/IMG-20200428-WA0011.jpg?fit=690%2C322&ssl=1)
సారథి న్యూస్, రంగారెడ్డి (హయత్ నగర్): లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు దాతలు నక్క శ్రీనివాస్ యాదవ్, ఉమేష్ యాదవ్ సోదరులు మంగళవారం పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణలో పోలీసుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బాల్ రెడ్డి, సుధాకర్ యాదవ్, పాల్గొన్నారు.