Breaking News

పోడు పంచాయితీ

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం వీకే రామవరంలో పోడు భూముల చుట్టూ శనివారం ఫారెస్ట్ అధికారులు ఫెన్సింగ్​ చుడుతుండగా రైతులు, అధికారుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఒకరు గాయపడ్డారు. ఈ భూములపై హక్కులు కల్పించాలని స్థానిక సీపీఎం నేతలు డిమాండ్​ చేస్తున్నారు.