Breaking News

పేదలను ఆదుకోవాలి

పేదలను ఆదుకోవాలి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వేళ పేదలను ఆదుకోకుండా  కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీచేయడం ఏమిటని సీపీఐ మహబూబ్​ నగర్​ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్ విమర్శించారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.అంతకుముందు మే డే వేడుకల్లో పాల్గొన్నారు. జర్నలిస్టులకు రూ.15వేలు ఇవ్వాలని, పేదలకు నేరుగా రూ.1500 ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మకాం రామ్మోహన్, బాలకిషన్, విల్సన్, హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.