Breaking News

పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

కరోనా, లాక్​ డౌన్​ నేపథ్యంలో పేదలకు బీజేపీ నాయకులు గురువారం గోదావరిఖనిలోని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగ ర్​లో 250 మంది కూలీలకు అన్నదానం చేశారు.

బీజేపీ నాయకులు సోమారపు అరుణ్​ కుమార్​, మాజీ కార్పొరేటర్​, బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాతంగి రేణుక, శంకర్ పాసంరాజు, సంజీవ్ లక్ష్మీనారాయణ, బిలాల్ పాల్గొన్నారు.