Breaking News

పంచాయతీ కార్మికులకు మధ్యాహ్న భోజనం

పంచాయతీ కార్మికులకు మధ్యాహ్న భోజనం

సారథి న్యూస్​, చేవెళ్ల: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ఎంతో శ్రమటోడ్చి పనిచేస్తున్న పంచాయతీ కార్మికులతో పాటుచేవెళ్ల పోలీసు సిబ్బందికి పెంజర్ల అనంతరెడ్డి మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని సోమవారం చేవెళ్ల సీఐ బాలకృష్ణ ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్​రెడ్డి, ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, దామోదర్​రెడ్డి, నత్తి కృష్ణారెడ్డి, ఆగిరెడ్డి, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, కుంచం నవీన్, శ్రీకాంత్​ రెడ్డి, కనక మామిడి రవిందర్​ రెడ్డి పాల్గొన్నారు.