సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో దళిత యువకుడు ఈర్లపల్లి కిరణ్ (28)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా గొడ్డలితో నరికిచంపారు. ఈ ఘటన శుక్రవారం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యోదంతంపై లోతైన విచారణ సాగిస్తున్నారు.
- July 17, 2020
- Archive
- క్రైమ్
- రంగారెడ్డి
- షార్ట్ న్యూస్
- MARRIPALLY
- MURDER
- కడ్తాల్
- మర్రిపల్లి
- యువకుడి హత్య
- Comments Off on దళిత యువకుడి దారుణ హత్య