Breaking News

టీఆర్​ఎస్​ హయాంలోనే అభివృద్ధి

షార్ట్ న్యూస్

సారథి న్యూస్​, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలోని కట్నాపల్లి, సాంబయ్య పల్లి గ్రామాల్లో వైకుంఠధామం నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజచేశారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ ఏనుగు రవిందర్​రెడ్డి, జడ్పీటీసీ సౌజన్య పాల్గొన్నారు.