Breaking News

కరోనా నుంచి జాగ్రత్తగా ఉందాం

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు

సారథి న్యూస్​, రంగారెడ్డి: కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సూచించారు. శనివారం ఆయన రంగారెడ్డి కలెక్టరేట్​ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్​ చైర్మన్లతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. పల్లెప్రగతి పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో రంగారెడ్డి జడ్పీ చైర్​పర్సన్​ తీగల అనిత, పంచాయతీరాజ్ సెక్రటరీలు రఘునందన్ రావు, సందీప్ సుల్తానియా, రంగారెడ్డి కలెక్టర్ లోకేష్​ కుమార్​ పాల్గొన్నారు.