Breaking News

ఎల్​వోసీ అందజేత

ఎల్​వోసీ అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన తడెం మలేశం కుమారుడు సాయికుమార్ కు మెదడు నరాల సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు చికిత్సకు అవసరమయ్యే రూ.1.5లక్షల ఎల్​వోసీని గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్, నాగరాజు, నర్సింలు పాల్గొన్నారు.