![ఎల్వోసీ అందజేత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/11/loc-2.jpg?fit=677%2C408&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన తడెం మలేశం కుమారుడు సాయికుమార్ కు మెదడు నరాల సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు చికిత్సకు అవసరమయ్యే రూ.1.5లక్షల ఎల్వోసీని గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్, నాగరాజు, నర్సింలు పాల్గొన్నారు.