సారథిన్యూస్, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల కేసులలో ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సురేష్ కుమార్ తెలిపారు.
- August 8, 2020
- Archive
- క్రైమ్
- నల్లగొండ
- వరంగల్
- CENTRAL JAIL
- COTTON
- NALGONDA
- నల్లగొండ
- పత్తి
- సెంట్రల్ జైల్
- Comments Off on ఎట్టకేలకు సెంట్రల్ జైలుకు..