![ఎగిరిన టీఆర్ఎస్ జెండా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/nrsp.27.4.jpg?fit=511%2C511&ssl=1)
సారథి న్యూస్, నర్సాపూర్: నియోజకవర్గకేంద్రమైన నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.