Breaking News

అన్నదానం భేష్​

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో…

అన్నం వడ్డిస్తున్న మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

సారథి న్యూస్​, మహబూబ్ ​నగర్​: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత భోజనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ప్రతిఒక్కరూ సోషల్​ డిస్టెన్స్​ పాటించేలా చూడాలని సూచించారు. సేవాభావంతో అన్నదానం చేస్తున్న టీచర్లను మంత్రి అభినందించారు.