సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే పెద్దపల్లి జిల్లా రామగుండంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొంతమంది కరోనా పేషేంట్లు విచ్చలవిడిగా జనాల మధ్య తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం పాజిటివ్ వచ్చినవారి వివరాలు వెల్లడించకపోవడంతో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవారు క్వారంటైన్లో ఉండేలా సింగరేణి యాజమాన్యం, వైద్యులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.
- August 25, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- KARIMNAGR
- RAMAGUNDAM
- SINGHRENI
- కరీంనగర్
- కరోనా
- రామగుండం
- సింగరేణి
- Comments Off on సింగరేణిలో కరోనా కలకలం