Breaking News

సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ

సారథి న్యూస్​, అచ్చంపేట: జీబీఆర్​ చారిటబుల్ ట్రస్ట్​ ఆధ్వర్యంలో బుధవారం నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేట పట్టణంలోని 20వ వార్డు పేద ప్రజలకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వైస్ చైర్మన్ బంధంరాజు, రాజేందర్, ఎడ్ల నర్సింహగౌడ్, కౌన్సిలర్ అంతటి శివ  పాల్గొన్నారు.