![](https://samajikasarathi.com/wp-content/themes/magazine-newspaper-pro/images/no-image.jpg)
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీనగర్లో భవనంపైకి నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీనగర్లో భవనంపైకి నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు.