సామాజిక సారథి, హుజూరాబాద్: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ప్రారంభమైంది. బీజేపీ, టీఆర్ఎస్మధ్య హోరాహోరీగా సాగుతోంది. పోస్టల్బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. కాగా, మొదటి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4,444 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 4,610 వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ హవా కనిపించింది. మొత్తం 723 ఓట్లలో టీఆర్ఎస్ 503, బీజేపీకి 159, కాంగ్రెస్ 32 ఓట్లురాగా, 14 చెల్లనిఓట్లు పడ్డాయి.
- November 2, 2021
- Archive
- పొలిటికల్
- counting
- ETA
- gellu srinivas
- TRS
- ఈటల
- టీఆర్ఎస్
- హుజూరాబాద్
- Comments Off on బ్రేకింగ్ న్యూస్.. హుజూరాబాద్లో బీజేపీ ముందంజ