సారథిన్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ప్రభుత్వా ఆసుపత్రిలో మంగళవారం 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలంపూర్ పట్టణంలో 14 మందికి, శాంతినగర్లో 1, కాశాపూర్లో 1, పుల్లూర్లో 2, బుక్కపూర్లో 1, పెద్దపోతులపాడులో 1, బైరపూర్లో 1 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.
మనోపాడ్ మండలంలో..
36 మందికి టెస్టులు చేయగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొన్నిపాడులో 1, పుల్లూర్ 3, మద్దూర్ 2 , కలుగోట్ల 1, చిన్న పోతులపాడు 1, కొరవిపాడు 1 , సీహెచ్నగర్1, గద్వాల్ 2, కేటీ దొడ్డి 1, జకీరెడ్డి పల్లి 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.
- August 11, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ALAMPUR
- CARONA
- GADWAL
- POSITIVE
- TESTS
- కోవిడ్
- పరీక్షలు
- Comments Off on 67 టెస్టులు.. 21 పాజిటివ్