నారాయణఖేడ్, సారథి న్యూస్: సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు నిధులు విడుదల చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. మంగళవారం తన కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కంగ్టి ఎంపీపీ సంగీత వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ లలిత ఆంజనేయులు, సర్పంచ్ పూజ కృష్ణ ముదిరాజ్ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
- June 16, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BHUPALREDDY
- KCR
- NARAYANKHED
- TRS
- చిత్రపటం
- పాలాభిషేకం
- Comments Off on సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి