Breaking News

షేక్ పేట్ తహసీల్దార్​ భర్త సూసైడ్​


సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన షేక్​పేట తహసీల్దార్​ సుజాత భర్త అజయ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీనగర్​లో భవనంపైకి నుంచి దూకి సూసైడ్​ చేసుకున్నాడు.