Breaking News

ప్రతి ఇల్లూ శుభ్రంగా ఉండాలె

సారథి న్యూస్​, హైదరాబాద్: వానాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి ఇల్లూ శుభ్రంగా ఉండాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లోని తన నివాసం ప్రగతి భవన్ ఆవరణలోని పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవడమే మేలని మంత్రి కేటీఆర్​ సూచించారు.