![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/ktr-2.jpg?fit=595%2C432&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి ఇల్లూ శుభ్రంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఆదివారం ఆయన హైదరాబాద్లోని తన నివాసం ప్రగతి భవన్ ఆవరణలోని పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవడమే మేలని మంత్రి కేటీఆర్ సూచించారు.