Breaking News

న్యూజిలాండ్ ఉత్తమ క్రికెటర్ గా విలియమ్సన్- ప్రకటించిన కివీస్ క్రికెట్ బోర్డు

న్యూజిలాండ్ ఉత్తమ క్రికెటర్ గా విలియమ్సన్- ప్రకటించిన కివీస్ క్రికెట్ బోర్డు

ఆక్లాండ్: గతేడాది అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆ దేశ బెస్ట్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో కివీస్ ను రన్నరప్ గా నిలపడంలో కేన్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 82 సగటుతో 578 రన్స్ చేశాడు. ఇక గురువారం ప్రకటించిన వార్షిక అవార్డుల్లో రాస్ టేలర్ కు ఉత్తమ టీ20 ప్లేయర్ పురస్కారం లభించించింది. ఇక మహిళా విభాగంలో సుజీ బెస్ట్ వన్డే ప్లేయర్‌ అవార్డు గెలుచుకోగా, కెప్టెన్‌ సోఫీ డివైన్ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచింది.